
ఈ ప్రచార ముఖ్యోద్దేశం – JAIHO MODI
ఆంధ్ర మరియు తెలంగాణ ప్రగతికి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం అనివార్యం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి శకాన్ని చూశాయి. పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని మన మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా రోడ్లు, రైల్వేలు, సివిల్ వర్క్స్ మరియు విమానయానంతో సహా వివిధ రంగాలలో మౌలిక సదుపాయాలను భారీగా పెంచింది. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల రూపురేఖలను మారుస్తూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు.
మోదీ దార్శనిక స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భారతదేశాన్ని భవిష్యత్ వైపు నడిపించే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల్లో భాగస్వామ్యం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా లభించింది. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి, శ్రేయస్సు వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు ప్రజల అభివృద్ధిలో నూతనోత్సాహాన్ని రగిలిస్తూ, దేశ పౌరులందరికీ ఉజ్వల భవిష్యత్తుకు హామీనిస్తూ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నిలబడదాం.
Success Stories International
Ministry of External Affairs, Government of India
Ministry of External Affairs, Government of India
We Can Make Solution
Everything To Our Demand
AS A PM MODI TOURS IN WORLD